1927 అటవీ చట్టానికి ప్రతిపాదించిన సవరణల ఉపసంహరణ ఎందుకు?
పదిహేడవ లోక్సభలో ఆదివాసీ తెగలకు (ఎస్టీలకు) కేటాయించిన 47స్థానాల్లో వీటిలో బీజేపీ 33స్థానాలు గెలుచుకుంది. దాని మిత్రులైన నాగా పీపుల్స్ పార్టీ 2స్థానాలు మిజోనేషనల్ ఫ్రంట్ ఒక స్థానం, వెరసి ఎన్డీఏ కూటమికి 36మంది ఎంపీలు ఉన్నారు. మిగిలిన 11లో కాంగ్రెస్ ...