సీఏఏకు వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించారని..
బెంగళూరు : సీఏఏపై వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించారని ఆరోపిస్తూ కర్నాటకలోని బీదర్లో ఓ పాఠశాల యాజమాన్యంపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. జిల్లాలోని షాహీన్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూట్లో ఈనెల 26 సాయంత్రం సీఏఏ, ఎన్నార్సీలపై ఓ నాటికను ...