మృత్యుఘోష..
- భాగ్యనగరం బురదల్లో బయటపడుతున్న శవాలు - జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల్లో 33 మంది మృతి - అనధికారికంగా 50 మందికిపైనే.. - మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు - ఆందోళనలో ముంపు బాధితులు విశ్వనగరంలో ఎటు చూసినా... జలదిగ్బంధంలో ...
- భాగ్యనగరం బురదల్లో బయటపడుతున్న శవాలు - జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల్లో 33 మంది మృతి - అనధికారికంగా 50 మందికిపైనే.. - మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు - ఆందోళనలో ముంపు బాధితులు విశ్వనగరంలో ఎటు చూసినా... జలదిగ్బంధంలో ...
చంచల్ గూడ జైలులో తువ్వాలుతో కిటికీకి ఉరి.. బుధవారం తెల్లవారుజామున బలవన్మరణం 1.10 కోట్ల లంచం కేసులో ఆగస్టు 14న అరెస్టు 2 నెలలుగా రిమాండ్ ఖైదీగా మంజీరా బ్యారక్లో హైదరాబాద్, సైదాబాద్, మంగళ్హాట్ : మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ ...
కానరాని తీరాలకు ‘కూచిపూడి కలహంస’ కొవిడ్తో శోభానాయుడు కన్నుమూత ఉపరాష్ట్రపతి వెంకయ్య సీఎం జగన్, చంద్రబాబు, పవన్ నివాళి హైదరాబాద్ సిటీ : ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యులు, పద్మశ్రీ పురస్కా ర గ్రహీత శోభానాయుడు(65) ఇకలేరు. కొంతకాలం గా మెదడు సంబంధిత సమస్య, కొవిడ్తో ...
పరువు పేరిట విచక్షణ కోల్పోయి, నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న రాక్షసత్వం ఒక కన్న తల్లికి కడుపు కోత, ప్రేమించి పెళ్ళాడిన అమ్మాయికి గుండె కోత మిగిల్చింది. ఆ తల్లి పేగు తల్లడిల్లుతోంది... కట్టుకున్న భార్య హృదయం కన్నీటి వరదవుతోంది. కులోన్మాదం, ...
మరో ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. నగరంలో వర్షాలకు 25 మందికిపైగా మృతి హైదరాబాద్ సిటీ : మైలార్దేవుపల్లి పల్లె చెరువు ప్రవాహంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు మహిళల మృతదేహాలు దొరికాయి. మిగిలిన వారి ...
48 గంటల్లో 50 మంది మృతి స్తంభించిన హైదరాబాద్ మహా నగరం.. జల దిగ్బంధంలో 1500కుపైగా కాలనీలు నిరాశ్రయులుగా వేలాదిమంది నగరవాసులు.. పునరావాస కేంద్రాలకు 10 వేల మంది ఇళ్లల్లోకి నీళ్లు.. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు.. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ...
ప్రొఫెసర్ శేషయ్య గారు ఇప్పుడే తీవ్ర అనారోగ్యంతో AIG ఆసుపత్రి, హైదరాబాద్ లో మరణించాడు .. ప్రొఫెసర్ శేషయ్య గారు,కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పౌర హక్కుల సంఘం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, కోవిడ్ తో అనారోగ్యానికి గురై 24 సెప్టెంబర్,2020 ...
డీసీపీ పద్మజారెడ్డి ఉప ఎన్నికల కోసమే తరలిస్తున్నారు: డీసీపీ శామీర్పేట రూరల్ : శామీర్పేట టోల్గేట్ వద్ద సోమవారం రాత్రి పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ రూ.40లక్షల నగదు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుదేనని బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. ఉప ఎన్నికల కోసమే ...
ఈఎస్ఐలో ఏడాదిగా మెడిసిన్స్ నిల్ ఇటీవలి కాలంలో 31 మంది మృతి రక్తపోటు, మధుమేహం మాత్రలూ లేవు స్కాం బయటపడ్డాక నిలిచిన సరఫరా కొనుక్కుని బిల్లులు పెట్టుకోండని సలహా ఏడాదైనా రీయింబర్స్మెంట్ నో పిట్టల్లా రాలిపోతున్న కిడ్నీ, కేన్సర్ రోగులు పట్టించుకోని ...
9వ అంతస్తు పై నుంచి దూకి బలవన్మరణం.. ఏపీలో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ విభాగాధికారిగా విధులు ఉద్యోగపరమైన ఒత్తిళ్లే కారణమని సమాచారం మనస్తాపంతో మూడు నెలలుగా సెలవులో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు హైదరాబాద్ సిటీ/కొత్తపేట/అమరావతి: ఏపీకి చెందిన సీనియర్ ఐఎ్ఫఎస్ అధికారి ...