డెంగీ వంటి జ్వరాలకూ ఆరోగ్య శ్రీ
20 పడకల ఆస్పత్రులకు కూడా వర్తింపు *పిహెచ్సిల స్థాయి నుంచే బలోపేతం పై దృషి * ముగిసిన ఆరోగ్య సంస్కరణల కమిటీ కసరత్తు * 18న ముఖ్యమంత్రికి నివేదిక డెంగీ వంటి జ్వరాలకు కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ చికిత్స అందనుంది. తీవ్ర ...
20 పడకల ఆస్పత్రులకు కూడా వర్తింపు *పిహెచ్సిల స్థాయి నుంచే బలోపేతం పై దృషి * ముగిసిన ఆరోగ్య సంస్కరణల కమిటీ కసరత్తు * 18న ముఖ్యమంత్రికి నివేదిక డెంగీ వంటి జ్వరాలకు కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ చికిత్స అందనుంది. తీవ్ర ...
* రెండు రోజుల్లో సిఎంకు నివేదిక కడప జిల్లా తుమ్మలపల్లెలో భూగర్భ జలాలు కలుషితమయ్యేందుకు యురేనియంతోపాటు అధిక మోతాదులో సోడియం, ఫ్లోరిన్, మెగ్నీషియం, కాల్షియం మూలకాల బైకార్బొరేట్లు కూడా కారణమని నిపుణుల కమిటీ పిసిబికి అందించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను ...
- నెలరోజుల్లో ఐదుగురు మృతి - కొమురంభీం జిల్లాలో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు - ఆసిఫాబాద్ పీహెచ్సీలో రోజుకు 600మందికి ఓపీ - వణికిస్తున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ నవతెలంగాణ-కాగజ్నగర్ రూరల్/కౌటాల విషజ్వరాల కౌగిట చిక్కుకుని కుమురంభీం జిల్లా విలవిల్లాడుతోంది. డెంగ్యూ, మలేరియా, ...
డెంగీ, విష జ్వరాలతో రాష్ట్రం మంచం పట్టింది. ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో జ్వర పీడితులు ఉంటున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని కేవలం నాలుగు ప్రధాన అస్పత్రుల్లోనే 7,600కుపైగా ఓపీలు నమోదయ్యాయి. జ్వరాల తీవ్రతకు ఈ సంఖ్యే నిదర్శనం. డెంగీ, ఇతర జ్వరాలను ...
కళ్ల మంటలు, త్వరగా అలసిపోవడం, తెల్లరక్త కణాలు తగ్గడం, జట్టు రాలడం, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు లాంటి సమస్యలు నగరజీవికి సాధారణమయ్యాయి. ఇంట్లో ఉండే వారి కంటే వివిధ కారణాలతో రోడ్లపైకి వస్తున్న వారిలో ఇది ఎక్కువ. ఇలాంటి సమస్యలకు ...
సర్కారీ దవాఖానాల్లో మందుల కొరత కొన్ని నెలలుగా సరఫరా నిలిపివేత కొన్ని చోట్ల నొప్పుల గోలీలూ సున్నా 24 రకాల రోజువారీ మందులూ జీరో 10 రోజుల్లో అత్యవసర మందులు ఖాళీ నిరుటి బడ్జెట్ కేటాయింపు 440 కోట్లు ఈ ఏడాది ...
అనారోగ్యపు ఒడిలో అనాథ బాల్యం రెండు నెలల్లో ముగ్గురు చిన్నారుల మృతి శిశువిహార్ నిర్వహణలో పర్యవేక్షణ లోపం చింపిరిజుత్తు.. ఒళ్లంతా పుండ్లు..శరీరంపై చిరిగిన దుస్తులు. ఆకలేసినా అడగలేని అమాయకత్వం... ఎవరైనా కనికరించి ఏదో ఒకటి పెడితే తినడమే ఆ చిన్నారికి తెలుసు. ...
* పెద్దగట్టు, దేవరశాల గ్రామాల తీర్మానం * నీటి శాంపిల్స్ కోసం వచ్చిన అధికారుల అడ్డగింపు * తవ్వకాలు జరిపితే తరిమికొట్టండి : మాజీ ఎంపి మిడియం బాబురావు 'యురేనియం మాకొద్దు.. బతుకులు ఛిద్రం చేయొద్దు..' అంటూ నల్గొండ జిల్లాలో పలు ...
ఆస్పత్రులు, బ్యాంకుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ కేవలం కిట్తోనే సరిపెడుతున్న అధికారులు నిధుల కొరతతో ప్రోత్సాహకానికి బ్రేకులు నిధుల కొరతతో ప్రోత్సాహకానికి బ్రేకులు కేసీఆర్ కిట్ పథకం లబ్ధిదారులకు ప్రోత్సాహకం నిలిచిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరుగుతున్నా గర్భిణులు, బాలింతలకు ...
కె సజయ ‘‘చర్మ క్యాన్సర్ కు మొదటి దశ అయిన నల్ల మచ్చలు అనేకమందిలో కనిపించాయి. చాలా మందిలో ట్యూమర్లు వున్నాయి. పెద్దతలలతో (మాక్రోసెఫాలిక్), చిన్నతలలతో(మైక్రోసెఫాలిక్) పుట్టిన పిల్లలు కనిపించారు. బుద్ధిమాంధ్యం వున్న పిల్లలు ఎక్కువగా వున్నారు. ఈ పరిస్థితి తల్లిదండ్రులకు, ...