Tag: East Godavari district

నేల తల్లి పాన్పుగా పసికందు

కళ్లు తెరవని శిశువును మట్టిలో కప్పిన వైనం పసిబిడ్డ ప్రాణాలు నిలిపిన పశువుల కాపరులు ఎటపాక : తల్లి పొత్తిళ్లలో ఒదిగిపోవాల్సిన పసికందుకు పుడమి తల్లి పాన్పుగా ...

Read more

శిరోముండనం కేసులో నిజనిర్ధారణ

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ జిల్లా, సీతానగరం మండలం మునికూడలి గ్రామ దళిత యువకుడు ఇందుగు మిల్లి ప్రసాద్ పై అగ్ర వర్గానికి చెందిన కవల ...

Read more

దోషులను శిక్షించాలి

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెత్తందారీ శక్తులు రెచ్చిపోవడం, పోలీసులు వారికి వత్తాసుగా నిలవడంతో దళితులకు, బలహీన వర్గాలకు నానాటికీ రక్షణ కొరవడుతోంది. తూర్పుగోదావరి ...

Read more

పోలీసుస్టేషన్‌లో శిరోముండనం

దళితుడిపై పోలీసుల అమానుషం అధికార నేత కన్నెర్రకు ఖాకీ సాయం సీతానగరం పోలీసుస్టేషన్‌లో ఘటన ఎస్సై అరెస్టు.. ఇద్దరు పోలీసులు సస్పెండ్‌ ఆ ముగ్గురిపై అట్రాసిటీ చట్టం ...

Read more

భార్యాభర్తల బలవన్మరణం

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భార్యాభర్తలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాజమహేంద్రవరం ...

Read more

కామాంధులను కఠినంగా శిక్షించాలి

విశాఖపట్నం: సభ్యసమాజం తలదించుకునేలా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దళిత విద్యార్థినిపై మార్చి 3న సామూహిక లైంగిదాడికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆలిండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ ...

Read more

Follow Facebook Page

Subscribe YouTube

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.