కడప జిల్లా తాళ్ల పొద్దుటూరు ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. గండికోట రిజర్వాయర్ వల్ల అమ్మ కాలనీ ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారని దళితులు వాపోయారు. ముంపు ప్రాంతాలకు ఇచ్చే పరిహారం తమకు అందలేదని ఆందోళనకు దిగారు. డాక్టర్ తులసి రెడ్డి తదితర ప్రతిపక్ష నాయకులు బాధితులకు అండగా మాట్లాడారు. సోమ వారం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.