• వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు
  • సామాజిక సమస్యలు
  • కరోనా
Saturday, June 3, 2023
  • Login
Navasakam News Network
  • వార్తలు
  • ఆంధ్రా
    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

  • తెలంగాణ

    Taking ‘pole’ position to be the state first linewomen

    గృహ హింస బారిన 30% మంది

    ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?

    కొడుకులాంటి కూతురి కథ!

    ఆదివాసీల అమ్మ!

    భూమి పోయిందనే దిగులుతో రైతు ఆత్మహత్య

    బెబ్బులి ఆకలి గాండ్రింపులు

    జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా

    రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

    వెండితెరపై గాడ్సే మరణ వాగ్మూలం

    సత్యజిత్‌ రే అందించిన ఆణిముత్యం సౌమిత్ర చటర్జీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    అత్యంత విషమం

    అత్యంత విషమం

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    Dalit Cultural Identity – A Re-Renditioning

    Dalit Cultural Identity – A Re-Renditioning

    మత్తులో యువత చిత్తు!

    మత్తులో యువత చిత్తు!

  • ఆరోగ్యం
  • క్రీడలు

    Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

    More than half of all women in Andhra Pradesh suffer from anaemia, shows survey

    గృహ హింస బారిన 30% మంది

    Child Nutrition Levels in India Worsened Over Last Five Years, Finds NHFS Survey

    Compromise in Rape Trials: The Ugly Realities of a Casteist System

    అన్నదాతల పోరులో అతివలు

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

    The Alarming Drop in the Female Labour Force Participation in India

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

    ‘జైహింద్’ చరిత్ర తెలుసుకోండి మోడీజీ

    ఆమె విఫ్లవానికి మనసిచ్చింది

    అమెరికా ఆర్థిక సారథులు

    మాంత్రికుడు మరో లోకానికి

    How do we avoid future authoritarians? Winning back the working class is key

    బ్రెజిల్లో నల్లజాతీయుడి హత్య

    వయసు వెనక్కి!

    శునక వీరోచితం.. నిండు గర్భంతో ఉన్నా..

    కొవిడ్‌కు సరికొత్త చికిత్స

  • సామాజిక సమస్యలు

    The Post-Hathras Conundrum: Striving for a National Dalit-Bahujan Agenda

    Slow and opaque decisions during Covid-19 crisis put the spotlight on India’s drug regulator

    మోడీ పాలన సామాజిక న్యాయానికి పెను ముప్పు

    Lower castes in Bihar have got political power, not economic progress

    సుపరిపాలన చందనం

    సుపరిపాలన చందనం

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    ఉద్యమాల సూర్యుడు

    ఉద్యమాల సూర్యుడు

    పెరియార్‌ విగ్రహానికి అవమానం

  • కరోనా
    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    వైరస్‌లా మతవిద్వేషం

    వైరస్‌లా మతవిద్వేషం

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164 కోట్లు

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

No Result
View All Result
Navasakam News Network
  • వార్తలు
  • ఆంధ్రా
    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

  • తెలంగాణ

    Taking ‘pole’ position to be the state first linewomen

    గృహ హింస బారిన 30% మంది

    ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?

    కొడుకులాంటి కూతురి కథ!

    ఆదివాసీల అమ్మ!

    భూమి పోయిందనే దిగులుతో రైతు ఆత్మహత్య

    బెబ్బులి ఆకలి గాండ్రింపులు

    జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా

    రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

    వెండితెరపై గాడ్సే మరణ వాగ్మూలం

    సత్యజిత్‌ రే అందించిన ఆణిముత్యం సౌమిత్ర చటర్జీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    అత్యంత విషమం

    అత్యంత విషమం

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    Dalit Cultural Identity – A Re-Renditioning

    Dalit Cultural Identity – A Re-Renditioning

    మత్తులో యువత చిత్తు!

    మత్తులో యువత చిత్తు!

  • ఆరోగ్యం
  • క్రీడలు

    Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

    More than half of all women in Andhra Pradesh suffer from anaemia, shows survey

    గృహ హింస బారిన 30% మంది

    Child Nutrition Levels in India Worsened Over Last Five Years, Finds NHFS Survey

    Compromise in Rape Trials: The Ugly Realities of a Casteist System

    అన్నదాతల పోరులో అతివలు

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

    The Alarming Drop in the Female Labour Force Participation in India

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

    ‘జైహింద్’ చరిత్ర తెలుసుకోండి మోడీజీ

    ఆమె విఫ్లవానికి మనసిచ్చింది

    అమెరికా ఆర్థిక సారథులు

    మాంత్రికుడు మరో లోకానికి

    How do we avoid future authoritarians? Winning back the working class is key

    బ్రెజిల్లో నల్లజాతీయుడి హత్య

    వయసు వెనక్కి!

    శునక వీరోచితం.. నిండు గర్భంతో ఉన్నా..

    కొవిడ్‌కు సరికొత్త చికిత్స

  • సామాజిక సమస్యలు

    The Post-Hathras Conundrum: Striving for a National Dalit-Bahujan Agenda

    Slow and opaque decisions during Covid-19 crisis put the spotlight on India’s drug regulator

    మోడీ పాలన సామాజిక న్యాయానికి పెను ముప్పు

    Lower castes in Bihar have got political power, not economic progress

    సుపరిపాలన చందనం

    సుపరిపాలన చందనం

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    ఉద్యమాల సూర్యుడు

    ఉద్యమాల సూర్యుడు

    పెరియార్‌ విగ్రహానికి అవమానం

  • కరోనా
    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    వైరస్‌లా మతవిద్వేషం

    వైరస్‌లా మతవిద్వేషం

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164 కోట్లు

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

No Result
View All Result
Navasakam News Network
No Result
View All Result

మారుతున్న భారతంలో మహాత్ముడు

03/10/2019
in Blog
Reading Time: 1 min read
0

-ప్రొ. జి. హరగోపాల్‌

మతం రాజకీయాలలో నైతికత పెంచుతుందని గాంధీ భావిస్తే, ఇవ్వాళ రాజకీయాలు మతంలో ఉండే నైతిక ప్రమాణాల మీద దాడి చేస్తున్నాయి. గాంధీ మనసారా మత సామరస్యాన్ని కోరుకున్నాడు, దాని కొరకు నిరంతరం శ్రమ పడ్డాడు. దేశ విభజన సందర్భంలో జరిగిన మత ఘర్షణలను చూసి ఎంతో ఆవేదన చెందాడు. అలాంటి ఆయన నేటి పరిణామాలకి చాలా బాధపడి పోరాడేవాడే!

దాదాపు మూడు దశాబ్దాల క్రితం షిల్లాంగ్‌లో నెహూ విశ్వవిద్యాలయంలో గాంధీ ‘ఎండోమెంట్‌’ ప్రసంగాలు చేశాను. వాటిని ‘గాంధీ ప్రాపంచిక దృక్పథం: పౌర హక్కులు’ పేర పుస్తక రూపంలో కూడా విశ్వ విద్యాలయమే ప్రచురించింది. ఈ ప్రసంగాలు గాంధీ ఆలోచనా విధానం మీద చాలా విమర్శనాత్మకంగా జరిగినవి. అలా ఉండడానికి నాకుండే వయసు, అప్పుడు దేశంలోని సామాజిక ఆర్థిక సందర్భం ప్రధాన కారణం కావచ్చు. మారుతున్న, మారిన సామాజిక సందర్భం వలన గాంధీని పునరంచనా వేయవలసిన అవసరమేర్పడింది.

అప్పుడప్పుడే నూతన ఆర్థిక విధానం రూపు దిద్దుకుంటున్నది. ఇంకా రాజకీయాలు మతంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించలేదు. మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంత కాలం దానితో పెద్ద పేచీ ఉండదు. మత స్వేచ్ఛను ఒక విలువగా కూడా పరిగణింపవచ్చు. సమాజ పరిణామ క్రమంలో, ప్రకృతి మీద మనిషి తన ఆధిపత్యాన్ని పెంచుకునే క్రమంలో మూఢ విశ్వాసాల స్థానంలో హేతువు పాత్ర పెరిగిన కొద్దీ మనిషి మత స్వేచ్ఛ నుండి, మతం నుండి స్వేచ్ఛ వైపు ప్రయాణం చేస్తాడు. అందుకే గురజాడ ‘మతములన్నియూ మాసిపోవును జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును’ అన్నాడు. పాశ్చాత్య దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనిషి భౌతిక అవసరాలు తీరిన కొద్దీ తమ మీద తమకు విశ్వాసం కలగడంతో మతం పాత్ర క్రమేణా తగ్గుతూ అది చాలా వరకు వ్యక్తిగత విశ్వాసంగా మిగిలింది. రాజకీయ, ఆర్థిక రంగాల నుండి మతం దాదాపు నిష్క్రమించిందనే చెప్పాలి. రాజ్యం వేల సంవత్సరాలు తన సాధికారతను మతం నుండే పొందింది. పారిశ్రామిక విప్లవాల ప్రభావం వలన రాజ్యసాధికారత మతం మీద కాక ప్రజల కేంద్రంగా అధికారం లేదా ప్రజల నుండి అధికారం అన్న మార్పు చరిత్రలో ఒక కీలక మలుపు. ఈ క్రమంలోనే సెక్యులరిజం ఒక ఉదాత్త భావజాలంగా అభివృద్ధి చెందింది.

మూడవ ప్రపంచ దేశాలు వలసవాద దోపిడీ వలన పారిశ్రామిక విప్లవంలో వెనకబడిపోయాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక వైపు మనిషిని తన మౌలిక భౌతిక అవసరాల నుండి విముక్తి చేస్తూ, మానవ సంబంధాలను తీవ్ర సంక్షోభానికి గురి చేయడం వల్ల వ్యక్తి ఒంటరి కావడం, కుటుంబ వ్యవస్థ స్వభావం పూర్తిగా మారిపోవడం, శ్రమను అమ్ముకోవడం వల్ల తన స్వంత శ్రమ మీద మనిషి తన స్వేచ్ఛను కోల్పోవడంతో మనిషి తన సమిష్టి సామూహిక మనిషత్వాన్ని కోల్పోయాడు. మనిషి కేవలం తన భౌతిక అవసరాలే కాక సంపూర్ణ, సమగ్ర సామూహిక మనిషిగా జీవించాలనే ఆశయం నుండి సోషలిస్టు దృక్పథం అభివృద్ధి చెందింది. మార్క్స్ ఉత్పత్తి శక్తుల పెరుగుదలకు కూడా సామాజిక సంబంధాలు సంకెళ్ళుగా మారుతాయని ఈ సంకెళ్ళు తెంచుకుని ముందుకు పోయే క్రమంలో ఒక నూతన మానవుడి ఆవిర్భావం జరుగుతుందని సూత్రీకరించాడు. మూడవ ప్రపంచ దేశాలుగా పిలువబడే దేశాలలో అటు పారిశ్రామిక విప్లవం కాని, లేదా సోషలిస్టు విప్లవానికి కాని కావలసిన చారిత్రక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇవి ఒక దిశానిర్దేశం లేని సమాజాలుగా మిగిలిపోయాయి.

ఈ చారిత్రక సందర్భంలో స్వాతంత్రోద్యమాలు భిన్న రూపాల్లో, భిన్న మార్గాల్లో వెల్లివిరిసాయి. ఏ కారణం వల్లనైతే ఏమి, ఏ స్వాతంత్ర్యోద్యమం కూడా తమ దేశాల్లో పెట్టుబడిదారీ విధానాన్ని ప్రవేశపెడతామని అనలేదు. అనలేకపోయాయి. అన్ని ఉద్యమాలలో స్వేచ్ఛ, స్వావలంబన, సమానత్వ భావన అంతర్లీనంగా ఆకాంక్షలుగా ఎదిగాయి. ఉద్యమ నాయకులు కూడా ఒక సమ సమాజ భావనను ప్రత్యేకంగానో, పరోక్షంగానో మాట్లాడుతూ వచ్చారు. ఆ నినాదం మీదే ప్రజలను సమీకరించారు. ఈ రాజకీయ సందర్భం నుండే భిన్నమైన దృక్పథాలు, మార్గాలు ముందుకు వచ్చాయి. భారత స్వాతంత్ర్యోద్యమంలో, గాంధీ, డా.అంబేడ్కర్‌, భగత్‌సింగ్‌, నెహ్రూల ఆలోచనా విధానాలు ముందుకు వచ్చాయి. సోవియట్‌ విప్లవంతో స్ఫూర్తిపొందిన వామపక్ష శక్తులు కూడా ఎదిగాయి. భగత్‌సింగ్‌ సోషలిస్టు ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందడమే కాక ఒక సమ సమాజాన్ని స్వప్నించాడు. దీంట్లో భాగంగానే తనకుతాను ఒక హేతువాదిగా ప్రకటించుకున్నాడు. సమాజం మతాన్ని దాటిపోవాలని ఆశించాడు. డా. అంబేడ్కర్‌ భారత సమాజానికుండే సంక్లిష్ట సమస్యలను, సామాజిక నిర్మాణాన్ని విశ్లేషిస్తూ సామాజిక సంబంధాలు ముఖ్యంగా మతపర, కులపర సంబంధాలు మౌలికంగా మారితే తప్ప దేశ స్వాతంత్య్రానికి అర్థం లేదు అని కుల నిర్మూలన గురించి చరిత్రాత్మకమైన ఆలోచనని సమాజానికి అందించారు. డా.అంబేడ్కర్‌ కూడా సోషలిస్టు ఆలోచనని ముందుకు తీసుకపోయే ప్రయత్నంలో భాగంగా భూమిని జాతీయం చేయాలని, సామాజిక మార్పులో రాజ్యం కీలకమైన పాత్ర నిర్వహించాలని భావించే రాజ్యాంగాన్ని ఒక సంక్షేమ రాజ్యాంగంగా రూపొందించే కృషి చేసారు. నెహ్రూ కూడా ఇదే ఆలోచనా విధానంలో మొదటి ప్రధాన మంత్రిగా తన వంతు పాత్ర నిర్వహించారు.

గాంధీ ఆలోచనా ధోరణి ఒక భిన్న మార్గంలో ఉంది. ఆయన సోవియట్‌ విప్లవంతో స్ఫూర్తి పొందడం అటుంచి బోల్షెవిజాన్ని వ్యతిరేకించారు. అట్లని ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించడమటుంచి దాన్ని సమూలంగా వ్యతిరేకించడమే కాక ఆ అభివృద్ధి క్రమాన్నే సవాలు చేస్తూ వ్యవసాయక విప్లవం మనిషి కనీస అవసరాలు తీర్చడానికి సరిపోతుందని, దాని తర్వాత వచ్చిన పారిశ్రామిక విప్లవం ఒక అనవసరమైన వికృతమైన అభివృద్ధి అని వాదిస్తూ వ్యవసాయక విప్లవం మనిషి అవసరాల నుండి జరిగితే పారిశ్రామిక విప్లవం మనిషి అత్యాశ నుండి పుట్టిందని బలంగా భావించాడు, వాదించాడు. ఆయన ప్రాపంచిక దృక్పథం చాలా వరకు ఈ భావన చుట్టే పరిభ్రమించింది. దాంట్లో భాగంగానే ఒక వైపు ప్రైవేటు ఆస్తిని వ్యతిరేకిస్తూ సంపన్నుల దగ్గరి ఆస్తి పేదల దగ్గరి నుండి దొంగిలించబడింది అని సూత్రీకరిస్తూ, ధనికులు పేదల ఆస్తికి ధర్మకర్తలుగా నడుచుకోవాలని ప్రతిపాదించారు. దీని చారిత్రక సాధ్యాసాధ్యాలు పక్కకు పెడితే ఆస్తి పట్ల గాంధీకుండే దృక్పథం చర్చించవలసిందే. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో, విపరీతమైన నగలు ధరించి, అతి విలువైన దుస్తులు ధరించి వచ్చిన ప్రిన్సెస్‌ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ తమ చుట్టూ ఉండే పేదలవైపు ఎందుకు చూడడం లేదని ఆగ్రహంతో మాట్లాడుతుంటే, సభకు అధ్యక్షత వహిస్తున్న అనిబిసెంట్‌ గాంధీ ప్రసంగానికి తీవ్ర అభ్యంతరం చెపుతూ మధ్యలోనే ఆయన ప్రసంగాన్ని ఆపింది. ఆస్తి పట్ల, అసమానతల పట్ల గాంధీకి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఆస్తి ఉన్న వాళ్ళు తమ ఆస్తిని వదులుకుంటారనీ, ధర్మకర్తలుగా ప్రవర్తిస్తారనే గాంధీ సదాశయం హర్షించవలసిందే, కాని తమకు తాముగా స్వంత ఆస్తిని వదులుకుంటారా, అలా వదులుకున్న సంఘటనలు చారిత్రక అనుభవంలో ఉన్నవా అనే ప్రశ్న జోలికి గాంధీ పోలేదు.

అయితే ఏ సమాజంలోనైనా ఆస్తి పంపిణీ గాంధీ చెప్పిన మార్గంలో కాక దాన్ని ఎలా పంచాలి, ఎవరు పంచుతారు అనే సవాలుకు ప్రజాపోరాటాలే మార్గమన్న ప్రత్నామ్నాయం చరిత్ర ముందు ఉంది. ఆర్థిక అంతరాలను, అసమానతలను రాజ్యం తగ్గిస్తుందన్న భావనను గత ఏడు దశాబ్దాల అనుభవం నుంచి చూస్తే అది ఆ మార్గం ద్వారా సాధ్యమయ్యేది కాదనేది స్పష్టంగానే మన అనుభవంలోకి వచ్చింది. మన రాజ్య వ్యవస్థ సంపద పంపిణీకి పూర్తి తిలోదకాలనిస్తూ ఇవ్వాళ సంపన్నుల సంపదకు రక్షకులుగా మారారు. సంపద పెంచుకునే క్రమంలో గాంధీ ఏ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడారో ఆ వలస దోపిడీని ఆహ్వానిస్తూ దేశ దేశాలు తిరిగి వాళ్ళకు ఎర్ర తివాచీలు పరుస్తున్నారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం వల్ల ఇవ్వాళ మనదేశంలో గతంలో ఎప్పుడూ లేనన్ని అసమానతలు పెరిగాయి. ఈ అసమానతలకు రాజ్యం అండగా నిలువడమే కాక ప్రజలపై విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. గాంధీకి రాజ్యం పట్ల, రాజ్యాధికారం పట్ల ఎప్పుడూ భ్రమలు లేవు. ఈ రెంటి విషయంలో అనుమానమే కాక వ్యతిరేకతే ఉండేది. రాజ్యం బలప్రయోగం చేయడానికి ఆయన పూర్తి వ్యతిరేకం. అందుకే స్వాతంత్ర్యానంతరం ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘పోలీసులను, సైన్యాన్ని ఉపయోగించి పాలించే ఏ పాలనైనా అది పరాయి పాలనే’ అంటూ, ‘పాలకులు ఎవరు అనేది కాదు పాలన ఎలా ఉన్నదనేది ప్రధానం’ అని వ్యాఖ్యానించారు. రాను రాను ఈ భావన ప్రాసంగికత పెరుగుతున్నది. పాలించడం కష్టతరమైనకొద్దీ పోలీసు నిర్బంధం విఫలమవుతున్న కొద్దీ పాలకులు ఏమీ తోచని స్థితిలో రాజకీయాలను మతంలోకి లాగారు. మతం రాజకీయాలలో నైతికత పెంచుతుందని గాంధీ భావిస్తే, ఇవ్వాళ రాజకీయాలు మతంలో ఉండే నైతిక ప్రమాణాల మీద దాడి చేస్తున్నాయి. గాంధీ మనసారా మత సామరస్యాన్ని కోరుకున్నాడు, దాని కొరకు నిరంతరం శ్రమ పడ్డాడు. దేశ విభజన సందర్భంలో జరిగిన మత ఘర్షణలను చూసి ఎంతో ఆవేదన చెంది ‘తాను 120 సంవత్సరాలు బ్రతకాలని అనుకున్నానని ఈ మత ఘర్షణలు చూసి తాను ఇంకా బ్రతికున్నందుకు సిగ్గుపడుతున్నానని’ వాపోయాడు. అలాంటి ఆయన నేటి పరిణామాలకి చాలా బాధపడి పోరాడేవాడే!

దేశంలో ఇవ్వాళ పెట్టుబడిదారీ వ్యవస్థ, రాజ్యం, మతం కలిపి మారణహోమం సృష్టిస్తున్నవి. పెట్టుబడిదారీ పంథా ఇలాంటి విపరీత వికృత పరిణామాలకు దారి తీసినప్పుడు, గాంధీ సూత్రీకరణ ప్రాయోజికతను చర్చించవలసిందే. అలాగే రాజ్యం ఎన్నడూ మానవీయంగా ఉండదని భావించి ఒక రాజ్యం లేని సమాజం కావాలని గాంధీ వాదిస్తే, అది అరాచకానికి దారి తీస్తుందని అంటే– జవాబుగా తన రాజ్యరహిత సమాజంలో మనుషులు అత్యంత జ్ఞానవంతులని అది చైతన్యపూరిత అరాచకం (enlightened Anarchy) అని వాదించాడు. ఇక మతోన్మాదం పెరుగుతున్న ఈ దశలో, పెట్టుబడిదారీ వ్యవస్థ గుప్పిట్లో చిక్కుకు పోయినప్పుడు, రాజ్యం నియంతృత్వం వైపు వెళుతున్నప్పుడు మత సామరస్యం కొరకు ప్రాణాలే ఇచ్చిన గాంధీ ఆలోచనలు, ఆచరణ స్ఫూర్తిదాయకమే.

Tags: CapitalismhumanmarketReligionRightsSocietyviolence

Related Posts

Blog

కార్పొరేట్ మీడియా కపటనాటకం

16/12/2020
Agriculture

ఉపసంహరణ కోసమే ఎందుకు?

16/12/2020
Blog

Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

16/12/2020
Blog

Manual Scavenging: a blot on the Indian Society

16/12/2020
Blog

Why Hindutva is really about dominant vision of capitalism in India

16/12/2020
చరిత్ర వక్రీకరణకు మథనం?
Blog

గాంధీ స్ఫూర్తికి సాగు చట్టాలు విరుద్ధం

16/12/2020
- జయతీ ఘోష్‌
Blog

ప్రజల మద్దతు పొందిన ఉద్యమం

15/12/2020
ప్రభాత్‌ పట్నాయక్‌
Agriculture

వ్యవసాయం-స్వేచ్ఛా మార్కెట్‌

15/12/2020
Agriculture

మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం

15/12/2020

Follow Facebook Page

Subscribe YouTube

Follow Twitter

Follow @Navasakam_Media
1998 DSC అభ్యర్ధి నుంచి ప్రెస్ రిపోర్టర్ వరకు యెరిచెర్ల మోజేష్ ప్రయాణం.
DNR MLA

1998 DSC అభ్యర్ధి నుంచి ప్రెస్ రిపోర్టర్ వరకు యెరిచెర్ల మోజేష్ ప్రయాణం.

22/05/2023
0

తమ కలల సాకారం కోసం  25 సంవత్సరాల సుదీర్గ కాలం ఓపికగా ఎదురుచూసిన వ్యక్తుల కథలతో నిండిన విశేషమైన అధ్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ కలిగి ఉంది....

Read more

అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం మరియు బుద్ధవిహార్ శంకుస్థాపన కార్యక్రమం

25/04/2023
Adani Scam Exposed | MVS Sharma Slams Gautam Adani and PM Modi

అదానీ స్కామ్ బట్టబయలు | PM MODI మరియు అదాని రహస్య సంబంధాన్నిబయటపెట్టిన MVS శర్మ | Navasakam

26/02/2023
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

29/10/2022

కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

22/10/2022
  • DNR
  • Navasakam News Network
Navasakam News Network

Powered by.  Navasakam Media House

No Result
View All Result
  • వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు
  • సామాజిక సమస్యలు
  • కరోనా

Powered by.  Navasakam Media House

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In