కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కలిదిండి మండలంలోని పడమటపాలెం గ్రామ సర్పంచ్ గా గెలిచిన సాన మీనా సరస్వతి గారు ఊసల సైదిరాజు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ పడమటపాలెం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు,, అలాగే పడమటపాలెం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సాన వెంకటరామారావు, చిట్టూరి వాసు, చిట్టూరి నాంచారయ్య, పేరం దుర్గారావు, దూసనపూడి కాశీ, గంగుల వెంకటేశ్వరరావు, పాము రవికుమార్, నల్లని నరసింహరావు, చిట్టూరి బాలకృష్ణ, బాలయోగి, నాగబాబు, మల్లికా, పత్తి శ్రీను, శివరాధాకృష్ణ, శ్రీను, సుద్దాబత్తుల లత, కూరెళ్ల సుందరరావు, బందిల నల్లరాజు, కూరెళ్ల దేవసహాయం, జాన్ విల్సన్, రాజారత్నం, గొల్ల మరియన్న, సాల్మన్ రాజు, వెంకటేశ్వర్లు, వరప్రసాద్, చల్లయ్య యువకులు తదితరులు పాల్గొన్నారు.