కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కలిదిండి మండలంలోని మూలలంక గ్రామ సర్పంచ్ గా గెలిచిన మహాదేవ విజయబాబు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ మూలలంక గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే మూలలంక గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నామాని అన్నవరం, రావడి బాలు, జోగి కుమార్, జోగి వెంకట్, వెంకటాపు, సుభాష్, గడ్డం దాసు, పోట్ల మంగయ్య గుప్తా, లంక ఏడుకొండలు, కర్రీ సత్యనారాయణ, ఉండి రాజశేఖరరెడ్డి, రామకృష్ణ, సిరిపురపు సత్యనారాయణ, వెంకన్న, సుబ్బారావు, కొల్లి సుబ్బారావు, నాగరాజు, రాంబాబు, సోమిరెడ్డి, కనకారావు, అప్పారావు, మోహన్ రంగా, సత్యనారాయణ, ఎడ్ల కృష్ణ, రాంబాబు, యేసు, శ్రీను యువకులు తదితరులు పాల్గొన్నారు.