కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని మూడుతాళ్లపాడు గ్రామ సర్పంచ్ గా గెలిచిన శ్రీమతి ముత్యాల రాజ సులోచన గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ముళ్ళతాళ్లపాడు గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు, అలాగే ముళ్ళతాళ్లపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జల్లి సౌరి, మోటుకూరి మంగమ్మ, వారా చిన్ని, రెమల్లి భాగ్యం, వీరబత్తిన ఆనంద్, చార్లీస్, జీవమ్మ, మాదిరి జాన్, కాకుళ్ళ వెంకటేశ్వరరావు, హరీష్, అశోక్, గుండె మధు, సురేష్, అమృతరావు, చక్రపాణి, రత్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.