కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్యా శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు, మండవల్లి మండలంలోని కొర్లపాడు గ్రామంలో కొరమేను హెచరిలో కొరమేను సీడ్ తయారీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రోవెల్ యాజమాన్యం పొట్లూరి శ్రీనివాస్ నరేంద్ర, చింతపల్లి సుదీర్, పొట్లూరి శ్రీనివాస్, దూలం వినయ్ కుమార్, నర్శిపల్లి రవి, నిమ్మగడ్డ నారాయణ గారు పుష్పగుచ్ఛం అందజేసి మంత్రి గారికి స్వాగతం పలికారు, అనంతరం విజయదుర్గ కొరమేను హెచరిలో కొరమేను, గుడ్డు నుంచి, కొరమేను సీడ్ తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు.