కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని మణుగులూరు గ్రామ సర్పంచ్ గా గెలిచిన మొగనాటి తులసిరత్నం గారు,కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ మణుగులూరు గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే మణుగులూరు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగనాటి తులసిరత్నం, వరిగంజి సునీత, వేళంగి, ఆకునూరి రాజి, యేసుమరియమ్మ, యాకోబు, మరియమ్మ, జానబాబు, దేవమాణిరాజు, పేతురు, గుర్రం భాస్కర్, వరిగింజి మోషే, పౌల్ రాజు, సంతోష్, చిన్న నాగయ్య, వరం, అశోక్, దేవదాస్ అబ్రహం, తంబీ, రాజేష్, ఏసుబాబు, ఆనందబాబు, మిషాక్యు వకులు తదితరులు పాల్గొన్నారు.