కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని మండవల్లి గ్రామ సర్పంచ్ గా గెలిచిన మెండ ఝాన్సీ గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ మండవల్లి గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే మండవల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గుడివాడ మురళీ, జొన్నలగడ్డ లక్ష్మి, బొమ్మనబోయిన గోకర్ణ, గుడివాడ బాబీ, సత్యం, మెండ సురేష్, నాంచారయ్య, పసుపులేటి నాంచారయ్య, ఇందిరా, సంధ్యారాణి, ఏసుబాబు, తంబీ, జాన్, రాజేష్, సుగుణరాజు, ఆంజనేయులు, జాన్యు వకులు తదితరులు పాల్గొన్నారు.