కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని లోకుమూడి గ్రామ సర్పంచ్ గా గెలిచిన శ్రీమతి కరేటి నాగమణి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ లోకుమూడి గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు అలాగే లోకుమూడి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో A. E.శ్రీనివాసరావు, జంపన కొండరాజ, కరేటి శివకృష్ణ , వేండ్రపాటి నిర్మల, మైనం సునీత, గొల్ల లక్ష్మి, ఆకునూరి జాన్సన్, ప్రభాకర్, కలింపూడి సత్యనారాయణ, మోహనరావు, బాగి నాని, నరసయ్య, మంగినేని గంగాధర్, శ్యామ్, పoడు, విజయ్, సత్యం, పేతురు, సూర్యతేజ, దయానందరాజు, రఘు, వెంకటరమణ, రవి, మత్తి పాపారావు, చిట్టిబాబు, తంబీ తదితరులు పాల్గొన్నారు.