కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని క్యాంపు కార్యాలయంలో కలిదిండి మండలంలోని పడమటపాలెం ఎంపీటీసీ తాటి వెంకటేశ్వరరావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పడమటపాలెం ఎంపీటీసీగా 993 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన తాటి వెంకటేశ్వరరావుకి MLA గారు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో AMC చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, చిట్టూరి బుజ్జి, సాన రాము, బత్తిన ఉమా, పడవల శ్రీనివాస్, షేక్ చాన్, బొర్రా ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.