ఈ వీడియోలో తన 25 సెంట్ల భూమి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సలీమా అనే మహిళను నవశకం ప్రతినిధి విచారించగా. తన కుటుంబానికి కైకలూరు గ్రామానికి చెందిన 100 ఎకరాల సొసైటీ చెరువు నందు 25 సెంట్ల వాటా కలదని “మైగాపుల రామాంజనేయులు” అనే వ్యక్తి తన వాటాగా వున్న 25 సెంట్ల భూమిని స్థానిక MLA DNR గారు ఇళ్ళ స్థలాలకు కేటాయిస్తున్నారు అని చెప్పిన పుకార్లను నమ్మి మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశానని చెప్తున్నారు.
- కైకలూరు గ్రామానికి చెందిన మైగాపుల రామాంజనేయులు అనే వ్యక్తి స్థానిక MLA మీద ఈ పుకార్లను ప్రచారం చేయడానికి కారణం ఏమిటి?
- మైగాపుల రామాంజనేయులు అనే వ్యక్తి 5 నుంచి 10 ఎకరాల వాటాలు వున్న వారితో ఇలా మీడియా ముందు మాట్లాడించకుండా కేవలం 25 సెంట్లు వున్న ఒక అమాయక ముస్లిం మహిళకు అబద్దాలు చెప్పి మాట్లాడించడానికి కారణం ఏమిటి?
- మైగాపుల రామాంజనేయులు అనే వ్యక్తి అమాయక ప్రజలను మోసం చేసి అన్యాయంగా వేరే రాష్ట్రాల్లో వేస్తున్న చెక్కు బౌన్సు కథలు ఏమిటి?
నవశకం విచారణలో వెలుగు చూస్తున్న అసలు నిజాలు, అసలు కథ త్వరలో మీ ముందుకు…