ఈ దేశం లో దళితుడిగా పుట్టి అగ్రకులాల చేతిలోనో. పోలీసుల చేతిలో చంపబడ్డప్పుడు… న్యాయం కోసం కుళ్ళిన శవాల బొందలను తొవ్వి….న్యాయన్నీ వెతుక్కోవలసి వస్తుంది. అయిన కోర్ట్ మెట్లవరకె పరిమితం తీర్పు చెప్పేవాళ్ళందరు. అగ్రకుల ఉన్మధులే.. ప్రభుత్వ తాబెదర్లే.
1@ న్యాయం.
2@ చట్టం.
3@ ప్రభుత్వం.
4@ మీడియా..
ఇవ్వన్నీ ఇప్పుడు
కేవలం కూలం ఆధారంగా వర్ధిల్లుతున్నాయి. ప్రభుత్వం లో ఉన్న దొంగలకు కొమ్ముకాస్తున్నాయి…
మంథాని మధుకర్ తీర్పులో కావొచ్చు.
కడమంచి వెంకటేష్ తీర్పులో కావొచ్చు..
రాము బీరెల్లి.
9866830510
Plz share చేయండి.
కులా పునాధులమీద నిర్మితమైన సమాజాన్ని నిలదిద్దాం.
https://www.facebook.com/ramu.beerelli/videos/1015798151943927/