కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద,ముదినేపల్లి మండలంలోని గురజ గ్రామ సర్పంచ్ గా గెలిచిన శ్రీమతి మంచాల సరస్వతి, వైస్ సర్పంచ్ పెయేటి కిరణ్మయి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ, గురజ గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు, అలాగే గురజ గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,మేడూరి వెంకటేశ్వరరావు, పుట్టి సుబ్రహ్మణ్యం, మరీదు వసంతరావు, రాచూరి కుమార్, మొట్రు యేసు, రాంబాబు, గంగాధర్, బాధర్ల బ్రహ్మనందo, చంద్రావతి, నాగేశ్వరమ్మ, బిడ్డిగ రామకృష్ణ, కోటేశ్వరరావు, పృథ్వి, రఫీ, బాజీ, బొర్రా శ్రీను, గంగయ్య, శివకోటి శ్రీను, ఖాదర్ బాషా, నాగమణి, షేక్ షాజిదా యువకులు తదితరులు పాల్గొన్నారు.