కైకలూరు: జాన్ పేట. కృష్ణా జిల్లా అండర్ 19 Women క్రికెట్ కెప్టెన్ డయానా ఇండియా బ్లూస్ టీం కి ఎంపిక అయిన సందర్భంగా సీనియర్ క్రికెటర్ సురేంద్ర గారు మరియు జాన్ పేట యూత్ అసోసియేషన్ టీం, కైకలూరు సీనియర్ క్రికెటర్స్ టీం, సురేంద్ర గారి ద్వారా డయానా గారిని సన్మానించడం జరిగింది.