Navasakam - Media House
  • Andhrapradesh
    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

    జగన్ అన్నతో DNR అన్న ఫ్యామిలీ భేటి – తాడేపల్లి

    జగన్ అన్నతో DNR అన్న ఫ్యామిలీ భేటి – తాడేపల్లి

    ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా చూడడం నా చిన్ననాటి కల – DNR

    ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా చూడడం నా చిన్ననాటి కల – DNR

  • Telangana

    Taking ‘pole’ position to be the state first linewomen

    గృహ హింస బారిన 30% మంది

    ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?

    కొడుకులాంటి కూతురి కథ!

    ఆదివాసీల అమ్మ!

    భూమి పోయిందనే దిగులుతో రైతు ఆత్మహత్య

    బెబ్బులి ఆకలి గాండ్రింపులు

    జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

  • Cinema

    రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

    వెండితెరపై గాడ్సే మరణ వాగ్మూలం

    సత్యజిత్‌ రే అందించిన ఆణిముత్యం సౌమిత్ర చటర్జీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    అత్యంత విషమం

    అత్యంత విషమం

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    Dalit Cultural Identity – A Re-Renditioning

    Dalit Cultural Identity – A Re-Renditioning

    మత్తులో యువత చిత్తు!

    మత్తులో యువత చిత్తు!

  • Social

    The Post-Hathras Conundrum: Striving for a National Dalit-Bahujan Agenda

    Slow and opaque decisions during Covid-19 crisis put the spotlight on India’s drug regulator

    మోడీ పాలన సామాజిక న్యాయానికి పెను ముప్పు

    Lower castes in Bihar have got political power, not economic progress

    సుపరిపాలన చందనం

    సుపరిపాలన చందనం

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    ఉద్యమాల సూర్యుడు

    ఉద్యమాల సూర్యుడు

    పెరియార్‌ విగ్రహానికి అవమానం

  • Politics
  • Women Issues

    Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

    More than half of all women in Andhra Pradesh suffer from anaemia, shows survey

    గృహ హింస బారిన 30% మంది

    Child Nutrition Levels in India Worsened Over Last Five Years, Finds NHFS Survey

    Compromise in Rape Trials: The Ugly Realities of a Casteist System

    అన్నదాతల పోరులో అతివలు

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

    The Alarming Drop in the Female Labour Force Participation in India

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

  • World Affairs

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

    అమెరికా ఆర్థిక సారథులు

    ‘జైహింద్’ చరిత్ర తెలుసుకోండి మోడీజీ

    ఆమె విఫ్లవానికి మనసిచ్చింది

    మాంత్రికుడు మరో లోకానికి

    How do we avoid future authoritarians? Winning back the working class is key

    బ్రెజిల్లో నల్లజాతీయుడి హత్య

    వయసు వెనక్కి!

    శునక వీరోచితం.. నిండు గర్భంతో ఉన్నా..

    కొవిడ్‌కు సరికొత్త చికిత్స

  • Corona Virus
    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    వైరస్‌లా మతవిద్వేషం

    వైరస్‌లా మతవిద్వేషం

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164 కోట్లు

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

No Result
View All Result
Navasakam - Media House
  • Andhrapradesh
    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

    జగన్ అన్నతో DNR అన్న ఫ్యామిలీ భేటి – తాడేపల్లి

    జగన్ అన్నతో DNR అన్న ఫ్యామిలీ భేటి – తాడేపల్లి

    ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా చూడడం నా చిన్ననాటి కల – DNR

    ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా చూడడం నా చిన్ననాటి కల – DNR

  • Telangana

    Taking ‘pole’ position to be the state first linewomen

    గృహ హింస బారిన 30% మంది

    ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?

    కొడుకులాంటి కూతురి కథ!

    ఆదివాసీల అమ్మ!

    భూమి పోయిందనే దిగులుతో రైతు ఆత్మహత్య

    బెబ్బులి ఆకలి గాండ్రింపులు

    జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

  • Cinema

    రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

    వెండితెరపై గాడ్సే మరణ వాగ్మూలం

    సత్యజిత్‌ రే అందించిన ఆణిముత్యం సౌమిత్ర చటర్జీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    అత్యంత విషమం

    అత్యంత విషమం

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    Dalit Cultural Identity – A Re-Renditioning

    Dalit Cultural Identity – A Re-Renditioning

    మత్తులో యువత చిత్తు!

    మత్తులో యువత చిత్తు!

  • Social

    The Post-Hathras Conundrum: Striving for a National Dalit-Bahujan Agenda

    Slow and opaque decisions during Covid-19 crisis put the spotlight on India’s drug regulator

    మోడీ పాలన సామాజిక న్యాయానికి పెను ముప్పు

    Lower castes in Bihar have got political power, not economic progress

    సుపరిపాలన చందనం

    సుపరిపాలన చందనం

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    ఉద్యమాల సూర్యుడు

    ఉద్యమాల సూర్యుడు

    పెరియార్‌ విగ్రహానికి అవమానం

  • Politics
  • Women Issues

    Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

    More than half of all women in Andhra Pradesh suffer from anaemia, shows survey

    గృహ హింస బారిన 30% మంది

    Child Nutrition Levels in India Worsened Over Last Five Years, Finds NHFS Survey

    Compromise in Rape Trials: The Ugly Realities of a Casteist System

    అన్నదాతల పోరులో అతివలు

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

    The Alarming Drop in the Female Labour Force Participation in India

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

  • World Affairs

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

    అమెరికా ఆర్థిక సారథులు

    ‘జైహింద్’ చరిత్ర తెలుసుకోండి మోడీజీ

    ఆమె విఫ్లవానికి మనసిచ్చింది

    మాంత్రికుడు మరో లోకానికి

    How do we avoid future authoritarians? Winning back the working class is key

    బ్రెజిల్లో నల్లజాతీయుడి హత్య

    వయసు వెనక్కి!

    శునక వీరోచితం.. నిండు గర్భంతో ఉన్నా..

    కొవిడ్‌కు సరికొత్త చికిత్స

  • Corona Virus
    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    వైరస్‌లా మతవిద్వేషం

    వైరస్‌లా మతవిద్వేషం

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164 కోట్లు

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

No Result
View All Result
Navasakam - Media House
No Result
View All Result
Home Corporate

కార్పొరేట్లకు దాసోహం…

11/10/2020
Reading Time: 1 min read
A A
Share on FacebookShare on Twitter

– బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మరో నిర్ణయం
– నాడు పర్యావరణ అనుమతుల కోసం నిబంధన..
– నేడు బాధ్యత నిధిని రద్దుచేసిన మోడీ సర్కార్‌

కేంద్రంలో అధికారం మారితే తలరాతలు మారుతాయని జనం అనుకుంటుంటే…బీజేపీ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ల సేవే పరమావధిగా భావిస్తున్నది. కార్మికహక్కులు..కర్షక..శ్రామిక జీవితాలకు తూట్లు పొడిచే నిబంధనలే కాదు. బడాపారిశ్రామికవేత్తలు కోరిన వెంటనే జీహుజూర్‌ అంటున్నది మోడీ సర్కార్‌ . అడవినే నమ్ముకున్న గిరిజనాన్ని తరిమేయటమే కాదు. పర్యావరణానికి కేంద్రం ముప్పు తలపెట్టింది. తాజాగా కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత నిధి అనేది తప్పనిసరి కాదంటూ మార్చిన నిబంధన ఇప్పుడు అగ్గిరాజేయనున్నది. 

న్యూఢిల్లీ : బడా కార్పొరేట్లకు మేలు చేకూర్చేవిధంగా మోడీ సర్కార్‌ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నది. పర్యావరణ అనుమతులు తీసుకోవటంలో ‘కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత’ అన్నది తప్పనిసరి కాదనీ… నిబంధనలు మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సంస్థ అయినా..బడా కార్పొరేట్‌ కంపెనీ అయినా…కొత్తగా ఏదైనా భారీ ప్రాజెక్ట్‌ చేపడుతున్నప్పుడు ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం, ‘కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత'(సీఈఆర్‌) కింద కొన్ని పనులు చేపట్టాలి. అప్పుడే పర్యావరణ అనుమతులు మంజూరవుతాయి. ఏమేమి చేస్తామని కంపెనీ వాగ్దానం చేసిందో, అది నెరవేర్చకపోతే స్థానిక ప్రజలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించవచ్చు. అయితే కేంద్రం తాజా ఉత్తర్వులతో అదంతా మారిపోనున్నది. ప్రతిఏటా సీఈఆర్‌ కోసం బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతూ, ప్రతి కంపెనీ (ప్రభుత్వమైనా, ప్రయివేటుదైనా) నిధులు ఖర్చు చేయాలి. ఆదాయ శాఖకు సైతం ఈ వివరాలు అందజేయాలి. ఒక ప్రాజెక్ట్‌ స్థాపన ద్వారా సమీపంలోని పర్యావరణానికీ, ప్రజలకు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. దీనిని సరిదిద్దడం కోసం ఆ కంపెనీ చెట్ల పెంపకాన్ని చేపట్టడం, అక్కడి పౌరుల కోసం విద్య, వైద్యం, తాగునీరు..వంటి సదుపాయాలు కల్పించాలి. సంక్షేమ కార్యక్రమాలు నిధులు కేటాయించి ప్రతి ఏటా ఖర్చు చేయటం..ఇదంతా కూడా సీఈఆర్‌ కిందకే వస్తుంది. మోడీ సర్కార్‌ తాజా నిర్ణయంతో ఇదంతా కూడా రద్దవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సీఈఆర్‌ కింద 0.125 శాతం నుంచి రెండు శాతం వసూలు చేయాలని చట్టం ఉంటే ఇప్పుడు దాన్ని తొలగించారు. పర్యావరణానికి నష్టం కలిగించి ప్రజలకు రోగాలు రావడానికి కారకులైన కంపనీల యజమానులు తాము చేసే నష్టానికి నష్టపరిహారం కట్టకుండా ఇప్పుడు తప్పించుకుంటున్నారు. ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.సీఈఆర్‌ తప్పనిసరి కాదని, దీనిని పాటించటం ‘ఆప్షనల్‌’ మాత్రమేనని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఇటీవల ఆదేశాలు చేయటం పర్యావరణవేత్తల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పర్యావరణ అనుమతులు పొందటమనేది ఇకపై నామమాత్రంగా మారుతుందనీ, పర్యావరణ పరిరక ్షణకు కట్టుబడి ఉంచే నిబంధనలన్నీ ఎత్తేశారని వారు విమర్శించారు. ఈ దేశంలో పర్యావరణ నిబంధనలు పాటించేలా ఒక సాధికారిక యంత్రాంగం లేదని ఆందోళన చెందుతున్నవేళ, ఎంతో కొంత కట్టుబడి ఉండే సంస్థలను సైతం తాజా నిర్ణయం ప్రభావితం చేస్తుందని పర్యావరణవేత్తలు అన్నారు.

పేదలపై ప్రభావం
ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం, పర్యావరణ అనుమతుల కోసం ఒక కంపెనీ చట్టపరంగా కొన్ని నిబంధనలు పాటించాలి. స్థానికంగా ఉండే ప్రజలు, ఆవాసాలు, జీవాలు నష్టపోకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆ కంపెనీ రాతపూర్వకంగా హామీ ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా కాగితాలకే పరిమితం కానుంది. మోడీ సర్కార్‌ తాజా ఉత్తర్వుల ప్రకారం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత కంపెనీపై అక్కడి ప్రజలు న్యాయపరంగా పోరాడే అవకాశం చాలా తక్కువ.

కేంద్రమే అడ్డదారి చూపుతున్నది..:పర్యావరణవేత్తలు
ఒక ప్రాజెక్ట్‌పై పర్యావరణ అనుమతులు పొందడానికి కేంద్రమే ఆయా కార్పొరేట్లకు దగ్గరిదారి(షార్ట్‌ కట్‌) చూపింది. పర్యావరణ అనుమతుల కోసం ప్రతి కంపెనీ మొదట ఎన్నో వాగ్దానాలు చేస్తుంది. కాలుష్యాన్ని నివారిస్తాం. స్థానికంగా నివసించేవారి పట్ల అది చేస్తాం..ఇది చేస్తామని చెబుతారు. పాఠశాల పెడతాం, నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుచేస్తామంటారు. తాగునీటి వసతి కల్పిస్తామంటారు. చదువులో మెరుగ్గావుండే విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ ఇస్తామంటారు. ఇలాంటివన్నీ కూడా ‘సీఈఆర్‌’ కిందకే వస్తాయి. ‘కంపెనీ తమకు వాగ్దానం చేసింది. మాట తప్పింది’ అని స్థానిక ప్రజలు ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అయితే తాజా ఉత్తర్వులతో ఈ హక్కును కూడా మోడీ సర్కార్‌ లాగేసుకుంది.

అసలేం జరుగుతున్నది..?
పెట్టుబడిదారీ వర్గాలు పారిశ్రామిక అభివృద్ధి పేరు పెట్టి… నవ సమాజమంటూ ప్రకృతి సంపదను కొల్లగొట్టడం ఆనవాయితీగా మారుతున్నది. ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జల విద్యుత్‌ ప్రాజెక్టులు, పురుగుమందు ఫ్యాక్టరీలు ఇలా ఎన్నో పరిశ్రమలు వెలుస్తున్నాయి. పర్యావరణాన్ని విష వాయువులతో, కాలకూట కాలుష్యాలతో నిండిపోతున్నది. మితిమీరిన స్వార్థం.. ధనార్జనే ధ్యేయంగా… కార్పొరేట్‌ శక్తులు మానవ సంబంధాలను వ్యాపార వస్తువులుగా మార్చేస్తున్నారు. అలా ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్‌ చేసుకుంటూ అపర కుబేరులుగా సమాజంలో కనిపిస్తున్నారు. నయా ఉదారవాదం పేరిట తమ అనుకూలమైన కార్పొరేట్లకు కేంద్రంలో కొలువయ్యే ప్రభుత్వాలు కుమ్మక్కవుతున్నాయి. ఫలితంగా విచ్చలవిడిగా అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. ఇలా అడ్డు ఆపు లేకుండా అనేక ప్రకృతి కీలక వనరులను కబళిస్తూ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటంటే.. కార్పొరేట్‌ వర్గాలతో చేతులు కలిపిన క్యాబినెట్‌ మంత్రులు ఆస్తులు మొదలుకుని అన్నీ కూడబెట్టుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Courtesy: NT

Tags: Adivasislivelihood rightsModi Governmentprojects
ShareSendTweetShareScan

Related Posts

Blog

Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

16/12/2020
Minorities

మోడీ హయాంలో ముస్లింలపై పెరిగిన దాడులు

16/12/2020
Blog

కార్పొరేట్ మీడియా కపటనాటకం

16/12/2020
Agriculture

ఉపసంహరణ కోసమే ఎందుకు?

16/12/2020
Farmers

ఊళ్లకు ఊర్లు ఉద్యమంలోకి..

16/12/2020
చరిత్ర వక్రీకరణకు మథనం?
Blog

గాంధీ స్ఫూర్తికి సాగు చట్టాలు విరుద్ధం

16/12/2020
Farmers

ఉధృతం..

15/12/2020
- జయతీ ఘోష్‌
Blog

ప్రజల మద్దతు పొందిన ఉద్యమం

15/12/2020
No Result
View All Result

Latest News

అంబేద్కర్ జయంతి సందర్భంగా కుల నిర్మూలన పుస్తకాల పంపిణీ.

నవశకం మీడియా హౌస్ పాఠకులకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

రౌడీ షీటర్ గరికపాటి రాజా మరియు అతని తండ్రి గరికపాటి రాంబాబుకి రిమాండ్

నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో వివరిస్తున్న కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు

రౌడీ షీటర్ గరికపాటి రాజా అరెస్ట్ కి జాప్యం ఏమిటి?

కైకలూరు పోలీస్ స్టేషన్లో రౌడి షీటర్ల డిస్ప్లే బోర్డు మాయం?

కైకలూరు: రౌడి షీటర్ కి కాపు కాస్తున్న కుల పెద్దలు?

కైకలూరు: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ రౌడీషీటర్ లైంగిక దాడి…

RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

DFO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి.

FRO – మా భూమి మాకు అప్పగించండి అని కైకలూరు FRO ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

కైకలూరు – 100 ఎకరాల కబ్జా పుకార్లు రేపుతుంది ఎవరు? వాస్తవం ఎంత?

Chandana Uma Maheswararao | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన కలిదిండి MPP శ్రీ చందన ఉమా మహేశ్వరరావు గారు.

Agasti Adhivishunu | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన Vice MPP శ్రీ ఆగస్తి విష్ణు గారు.

Ganta Sandhya | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి గంటా సంధ్య గారు.

Borra Seshu | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన YSRCP నాయకులు బొర్రా శేషు బాబు గారు.

Pamarthi Satyanarayana | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన BC నాయకులు శ్రీ పామర్తి సత్యనారాయణ గారు.

© Navasakam Media House | Powered by  ZEN Technologies 
No Result
View All Result
  • Andhrapradesh
  • Telangana
  • Cinema
  • Social
  • Politics
  • Women Issues
  • World Affairs
  • Corona Virus