కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని చింతపాడు గ్రామ సర్పంచ్ గా గెలిచిన ఘంటసాల భాగ్యలక్ష్మి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ చింతపాడు గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే చింతపాడు, గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమOలో,ఘంటసాల చిన్నరాజు, ఘంటసాల విష్ణుమూర్తి, ముంగర ఏడుకొండలు, మోరు జాన్, జయమంగళ వీరాజు, విష్ణు, చింతరాజు, సైదు సత్యనారాయణ, ఆనంద్, మధు, రంగారావు, కొండలు, ముంగర నాని, పోతురాజు, మణి, లలిత, లక్ష్మి, వాసంతి, రవిబాబు యువకులు తదితరులు పాల్గొన్నారు.