కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని అయ్యవారిరుద్రవరం గ్రామ సర్పంచ్ గా గెలిచిన బోనం శేషగిరి కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ,,అయ్యవారిరుద్రవరం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు,, అలాగే అయ్యవారిరుద్రవరం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.