* రాష్ట్ర పన్నుల్లో తగ్గుదల
* కేంద్ర వాటాల్లో కోతలు
* సగానికి తగ్గిన కార్పొరేషన్ పన్ను వాటా
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి లోటు నుండి ఇప్పుడిప్పుడే కోలుకునేట్టు కనపడటం లేదు. సొరత ఆదాయం తగ్గుముఖం పట్టడం… కేంద్రం వచ్చే నిధులు తగ్గి పోతుండటంతో రానున్న కాలం కష్టాలేనని అధి కారులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు.14వ ఆర్ధిక సంఘం ద్వారా రావాల్సిన నిధుల వాటాలో భారీగా కోత పడనుండగా, 15వ ఆర్ధిక సంఘం ద్వారా వచ్చే ఆదాయంలోనూ తగ్గుదల తప్పదన్న సంకేతాలు ప్రభుత్వాన్ని కలవర పరుస్తోరది. గత రెరడేళ్లుగా ఆరదోళన కలిగిస్తున్న ఆర్ధిక పరిస్థితి ఈ ఏడాది మరిరతగా దిగజారుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి రాష్ట్ర ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ కావడం ఆనవాయితీగా మారి పోయినప్పటికీ, కేంద్ర నిధుల్లో భారీ కోత పడనుం దన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రం నుండి వచ్చే నిధుల్లో కార్పొరేషన్ పన్నుల వాటా ఎక్కువగా ఉంటోంది. తాజాగా కార్పొరేషన్ టాక్స్పై కేంద్రం భారీగా మినహాయిరపులు ఇవ్వడం వల్ల రాష్ట్రాల వాటా కూడా గణనీయంగా తగ్గనుంది. 2018-19లో ఏడాదికి 10,165 కోట్ల రూపాయలు కార్పొరేషన్ పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి అందింది. ఆ ఏడాది దేశ వ్యాప్తంగా 2.36 లక్షల కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. తాజా మినహాయిరపు నిర్ణయంతో దీనిలో సగానికి సగం కోత పడుతురదని అధికారులు ఆరచనా వేసుకురటున్నారు. మరోవైపు ప్రతి యేటా కేటాయిరపులకన్నా నిధుల విడుదల తగ్గిపోతోంది. గత ఆర్ధిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి పన్నుల్లో వాటాగా ఏడు లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇది మురదుగా ప్రకటిరచిన కేటాయిరపుల కన్నా కనీసం లక్ష కోట్లు తక్కువ! రాష్ట్ర సొరత పన్నుల ఆదాయం కూడా అదే పరిస్థితిలో కనిపిస్తోరది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి 2.27 లక్షల కోట్లరూపాయల ఆదాయపు అంచనాతో బడ్జెట్ను ప్రతిపాదించగా, అరదులో ఇప్పటివరకు 84,726 కోట్ల రూపాయలు ఖజానాకు చేరాయి. ఇరదులో రాష్ట్ర సొరత పన్నుల ఆదాయం 46 వేల కోట్లుకాగా, కేంద్రం నురచి 20 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. వచ్చిన నగదుగా చూపిన మిగిలిన మొత్తమంతా అప్పే! ఇలా వచ్చిన మొత్తంలో కొంత మొత్తాన్ని పాత బకాయిల చెల్లింపునకు వాడారు. రాష్ట్ర అవసరాలకు ఖర్చు చేసింది 56 వేల కోట్ల రూపాయలు మాత్రమే! ఇదే పరిస్థితి కొనసాగితే చివరి త్రైమాసికంలో అప్పులు చేసినా పూట గడవని పరిస్థితి ఉరటురదని అధికారులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ వనరుల ద్వారా 1.78 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దీనిలో సొంత పన్నుల ద్వారా ఖజానాకు చేరింది 46 వేల కోట్ల రూపాయలు. గత ఏడాది ఇదే సమయానికి పోల్చి చూస్తే ఇది ఎనిమిది వేల కోట్ల రూపాయలు తక్కువ. ా్ణన్నేతర ఆదాయంగా 1,276 కోట్లు లభిరచిరది. కేంద్రం నురచి రావాల్సిన ఆదాయంలో భాగంగా పన్నుల్లో రాష్ట్ర వాటా రూపంలో 11వేల కోట్లు, గ్రారట్లుగా 9,674 కోట్లు వచ్చాయి. ఇవి గత ఏడాది కన్నా దాదాపు ఆరు వేల కోట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తిరచారు. గత ఏడాది గ్రారట్లు, పన్నుల రూపరలో 26 వేల కోట్ల వరకు రావడం విశేషం. పన్నుల్లో వాటా 2,800 కోట్లు, గ్రారట్లలో 2600 కోట్లు తగ్గడంతో ఖజానాపై పెను భారం పడుతున్నట్లు అధికారులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రంగంలో మరో నాలుగు వంద కోట్ల వరకు తగ్గుదల కనిపిరచిరది.
ఇక అప్పులపాలే…
అప్పుల విషయానికి వస్తే రానున్న కాలం అప్పులపాలేనని చెప్పాలి. గత ఏడాది సెప్టెరబర్ 16వ తేదీ వరకు ప్రజా రుణాల విభాగంలో 39,821 కోట్లు రాగా, ఈ ఏడాది 600 కోట్లు తగ్గిరది. అయితే బడ్జెట్ అరచనా మేరకు మాత్రం భారీగానే రుణం తీసుకున్నట్లు కనిపిస్తోరది. బడ్జెట్లో 46,921 కోట్లు రుణం తీసుకునేరదుకు ప్రతిపాదిరచగా, ఇప్పటికే 39 వేల కోట్లు తీసుకున్నారు. అరటే మిగిలిన ఆరు నెలల్లో కేవలం ఏడు వేల కోట్లకు మాత్రమే అవకాశం ఉన్నట్లు తెలుస్తోరది. ఈ లెక్కన పెద్దగా అప్పులు వచ్చే అవకాశాలుకూడా లేకపోవడంతో ఆఫ్ బడ్జెట్ బారోయిరగ్స్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొరది.
Courtesy Prajashakthi…