కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కలిదిండి మండలంలోని అమరావతి గ్రామ సర్పంచ్ గా గెలిచిన గండికోట నరసింహమూర్తి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ అమరావతి గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే అమరావతి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గండికోట వెంకటేశ్వరరావు (బాసు ), ఇబ్బా ఇశ్రాయేలు, బలరామ్, వెంకమ్మ, గండికోట నారాయణ, వీరాస్వామి యువకులు తదితరులు పాల్గొన్నారు.