Month: October 2020

ఆదివాసీ హక్కుల జయకేతనం

జయధీర్‌ తిరుమలరావు (చరిత్ర, సాహితీ పరిశోధకులు) గిరిజనుల చైతన్యదీప్తి కుమురం భీం తపోధనులకు, యోగులకు, దార్శనికులకు, తాత్వికులకు అడవులు నెలవులు. ప్రతిఘటనలు, పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలూ ఎన్నో అడవుల్లో ఆవిర్భవించాయి. ఎందరో ఆదివాసులు మనుగడ కోసం ఘర్షణలు, యుద్ధాలు సాగించారు. కుమురం ...

కశ్మీర్‌కు న్యాయం జరిగేనా?

క్షీణిస్తున్న ఉదారవాద ప్రజాస్వామ్యం

పి. చిదంబరం (వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు) ఒక జాతిగా మనం ఎవరమో మన రాజ్యాంగ ప్రస్తావన నిర్వచించింది. భారత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రం ఒక ఉదారవాద ప్రజాస్వామ్య రాజ్యంగా ఉంటుందని ఆ స్ఫూర్తిదాయక ప్రస్తావన సునిశ్చితంగా ...

తెలంగాణలోనూ ఆదివాసీలకు అన్యాయమే

మైపతి అరుణ్ కుమార్ జల్‌–జంగిల్–జమీన్... ఇదీ ఆదివాసీ బతుకుచిత్రం. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో అదే కరువైంది. తెలంగాణ వస్తే ఆదివాసీలకు స్వయం పాలన వస్తుందని కలలుకన్నాము. కానీ మనుగడే దెబ్బతింటుందని ఊహించలేదు. నూతన జిల్లాల ఏర్పాటు ఆదివాసి ప్రాంతాలను ముక్కలుగా ...

కాశీ, మధురలో చిచ్చుకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నాలు

A.G. Noorani కేంద్రం లోను, యు.పి లోని బిజెపి ప్రభుత్వాల సాయంతో సంఘపరివార్‌ తన విద్వేషపూరిత ఎజెండాను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన ముప్పయ్యేళ్లకు మధురలో శ్రీకృష్ణ జన్మభూమి, వారణాసిలో విశ్వనాథ ఆలయం వద్ద ఉన్న ...

Page 1 of 25 1 2 25