Month: September 2020

మరింత మంది నిరుద్యోగుల తయారీ!

మరింత మంది నిరుద్యోగుల తయారీ!

- ఎన్‌. వేణుగోపాల్‌ తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా గాని, సామాజిక అవసరాల రీత్యాగాని, తన సొంత వాగ్దానాల ప్రకారం గాని ఉద్యోగ కల్పన జరపడం లేదని, కనీసం రెండున్నర, మూడు లక్షల ఉద్యోగాలు నింపవలసి ఉండగా గత ఆరు ...

కొత్తచట్టంతో సమస్యలు పరిష్కారం అవుతాయా?

కొత్తచట్టంతో సమస్యలు పరిష్కారం అవుతాయా?

- వంగూరు రాములు నూతన రెవెన్యూ చట్టం - తెలంగాణ భూమి హక్కులు - పట్టాదారు పాసుపుస్తకాలు 2020, గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దుకు సెప్టెంబర్‌ 9న రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. 11న శాసనసభ, 14న శాసనమండలి, ...

‘చందమామ’ శంకర్ కన్నుమూత

‘చందమామ’ శంకర్ కన్నుమూత

వృద్ధాప్య సమస్యలతో చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస బేతాళ కథలకు తన చిత్రాలతో ప్రాణం పోసిన కళాకారుడు   హైదరాబాద్‌: ప్రముఖ చిత్రకారుడు, ‘చందమామ’శంకర్‌గా పేరొందిన కరథొలువు చంద్రశేఖరన్‌ శివశంకరన్‌ (97) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ...

ఐదు పాయింట్లు చెప్తా..చట్టం చేస్తారా?

ఐదు పాయింట్లు చెప్తా..చట్టం చేస్తారా?

- మోడీకి పాలగుమ్మి సాయినాథ్‌ సవాల్‌ - మూడు వ్యవసాయ బిల్లులూ కార్పొరేట్ల కోసమే - ఏ ఒక్కదానిలోనూ ఎమ్‌ఎస్‌పీ ప్రస్తావన లేదు - రైతులకు అండగా సోషల్‌ మీడియా - అన్నదాతలపై చర్చించేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సెషన్‌ పెట్టాలి హైదరాబాద్‌ ...

మన్యం బంద్ సక్సెస్

మన్యం బంద్ సక్సెస్

- జీవో నెం.3 చట్టబద్ధతకు డిమాండ్‌ - ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలి: టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసులకు అందేలా ఉన్న జీవో నెం. 3కు చట్టబద్ధత కల్పించాలని ...

సోనూ సూద్‌కు ఐరాస పురస్కారం

సోనూ సూద్‌కు ఐరాస పురస్కారం

మానవీయ సేవలకు మరపురాని గుర్తింపు న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఎంతో మందికి ఆపన్న హస్తం అందించి.. వారి కళ్లల్లో ఆనందం నింపిన రియల్‌ హీరో సోనూ సూద్‌కు అరుదైన పురస్కారం లభించింది. ఆయన మానవతా దృక్పథానికి ఏకంగా ఐక్యరాజ్య సమితి(ఐరాస) ...

మరో దారుణం..!

మరో దారుణం..!

అత్యాచార బాధితురాలి మృతదేహానికి అర్ధరాత్రి అంత్యక్రియలు సామూహిక అత్యాచారానికి గురై.. తీవ్ర గాయాలతో పదిరోజులకు పైగా మృత్యువుతో పోరాడి ఓడిపోయిన యువతికి న్యాయం చేసే విషయంలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది. ఆమె మృతదేహాన్ని దిల్లీలోని ఆసుపత్రి నుంచి నేరుగా హాథ్రస్‌కు తరలించి అక్కడే ...

బాబ్రీ మసీదు కేసు: వారంతా నిర్దోషులే..!

బాబ్రీ మసీదు కేసు: వారంతా నిర్దోషులే..!

తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లఖ్‌నవూ: ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు తెరపడింది. మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ(92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ...

కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

వాషింగ్టన్‌ : కరోనా మహమ్మారికి టీకాను తయారు చేసేందుకు కనీసం 5 లక్షల షార్క్‌ చేపల్ని చంపే పరిస్థితి ఏర్పడవచ్చని ‘షార్క్‌ అలీస్‌’ అనే సంస్థ పేర్కొంది. కరోనా బారిన పడినవారు ఆ మహమ్మారి నుంచి బయటపడాలంటే వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ...

తెలుగు రాష్ట్రాల కుబేరుడు మురళి దివి

తెలుగు రాష్ట్రాల కుబేరుడు మురళి దివి

రెండు రాష్ట్రాల నుంచి 62 మందికి చోటు హైదరాబాద్‌: ఈ ఏడాదికి గాను విడుదలైన హురున్‌ రిచ్‌ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి 62 మందికి చోటు దక్కింది. అందులో 20 మంది ఫార్మా రంగానికి చెందినవారే. తెలుగు రాష్ట్రాల జాబితాలో దివీస్‌ ...

Page 1 of 40 1 2 40