అంధ విశ్వాసాలతో హత్యలు!
భారత దేశం సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించినా మూఢ నమ్మకాల జాడ్యం మాత్రం పోవడం లేదు. దురాచారాలతో దుర్మార్గాలకు పాల్పుడుతున్న ఘటనలు దేశంలో ఇంకా వెలుగు చూస్తుండటమే దీనికి తిరుగులేని రుజువు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ మూఢుల అకృత్యాలు ...