Month: October 2019

పంట నష్టంపై సర్కారు తప్పుడు లెక్కలు

పంట నష్టంపై సర్కారు తప్పుడు లెక్కలు

- 1.20 లక్షల ఎకరాల్లోనే నష్టం - ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక - 15లక్షల ఎకరాల్లో పంట నష్టం : రైతు సంఘాలు వర్షాలకు పంటలు ఆగమయ్యాయి. పత్తి, మొక్కజొన్న, వరి, సోయాబీన్‌ వంటి ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో ...

పేదోళ్ల లెక్కలేవి..?

పేదోళ్ల లెక్కలేవి..?

- అధికారిక సమాచారాన్ని తొక్కిపెడుతోన్న మోడీ సర్కారు - గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తగ్గిన వినియోగ వ్యయం న్యూఢిల్లీ : దేశంలో పేదరికంపై అధికారిక సమాచారాన్ని మోడీ సర్కారు విడుదల చేయడంలేదు. పేదరిక సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలపై కేంద్రం సమాచారాన్ని వెల్లడించకుండా ...

స్టార్టప్‌ ఏరియాపై ఎట్టకేలకు ఒప్పందం రద్దు

స్టార్టప్‌ ఏరియాపై ఎట్టకేలకు ఒప్పందం రద్దు

- ప్రకటించిన మంత్రి బొత్స.......రాజధానిలో కీలకమైన స్టార్టప్‌ ఏరియాపై కుదుర్చుకున్న పరస్పర అంగీకార ఒప్పందం(స్విస్‌ చాలెంజ్‌) రద్దయింది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం 1691 ఎకరాలు సింగపూర్‌ కన్సార్టియంతో కూడిన అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ...

కష్టాల్లో కాశ్మీర్‌ ఆపిల్‌

కష్టాల్లో కాశ్మీర్‌ ఆపిల్‌

ఒక్క శాతమే సేకరించిన నాఫెడ్‌ - ముగింపు దశకు వచ్చిన సీజన్‌ యాపిల్‌ పంటల సాగుకు అనువైన కాలం సగానికి పైగా గడిచిపోయినా..జమ్ముకాశ్మీర్‌లో మొత్తం ఉత్పత్తిలో 1 శాతం కన్నా తక్కువే నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ...

పిఎంఓతో సంబంధమేమిటో?

పిఎంఓతో సంబంధమేమిటో?

ఎంఇపి బృందాన్ని ఆహ్వానించిన ఎన్జీవోపై సందేహాలు జమ్ము కాశ్మీర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటించవలసిందిగా యూరోపియన్‌ యూనియన్‌ పార్ల మెంట్‌ సభ్యుల (ఎంఇపి) బృందాన్ని ఆహ్వానించిన ఒక ఎన్‌జిఓకు, ప్రధాన మంత్రి కార్యాలయానికి (పిఎంఓ)మధ్య ఉన్న సంబంధంపై అనేక ...

పునరుద్ధరణకు కాదు ప్రయివేటు కోసమే!

పునరుద్ధరణకు కాదు ప్రయివేటు కోసమే!

- పి.అశోకబాబు ( వ్యాసకర్త బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ) ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించటం, బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌లను విలీనం చేయటం, ప్రభుత్వ ఖర్చుతో ఉద్యోగులను తగ్గించటం, స్పెక్ట్రమ్‌ కేటాయించటం ఇవన్నీ ఆ సంస్థలను ప్రభుత్వ ఖర్చుతో ముస్తాబు చేసి, ...

Page 1 of 51 1 2 51